Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి - ఐఐటీ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (16:46 IST)
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి విప్రో జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ప్రమాదానికిగురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ట్రిబుల్ ఐటీ జంక్షన్ నుంచి సబ్ స్టేషన్ గేట్‌ను వేగంగా వచ్చిన ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులను అరవింద్ కుమార్ సాహో (28), మునిష్ కుమార్ సాకేత్ (25)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రాజ్‌ కుమార్ (21)కు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. 
 
గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులు నానకరామ్ గూడలోని ఓ రూంలో అద్దెకు ఉంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments