Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి - ఐఐటీ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (16:46 IST)
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి విప్రో జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ప్రమాదానికిగురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ట్రిబుల్ ఐటీ జంక్షన్ నుంచి సబ్ స్టేషన్ గేట్‌ను వేగంగా వచ్చిన ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులను అరవింద్ కుమార్ సాహో (28), మునిష్ కుమార్ సాకేత్ (25)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రాజ్‌ కుమార్ (21)కు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. 
 
గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులు నానకరామ్ గూడలోని ఓ రూంలో అద్దెకు ఉంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments