Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం... కాళ్ల పారాణి ఆరక ముందే వరుడు మృత్యువాత

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (14:15 IST)
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో పెళ్లి కుమారుడు కూడా వున్నాడు.

 
తణుకులో గత రాత్రి వివాహం జరిగింది. పెళ్లి ముగించుకుని వరుడు సొంత ఊరు వరంగల్ వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా వర్దన్నపేట వాసులు. కాగా పెండ్లి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments