Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలే పార్టీ మారారు.. ఇక నేనెంత?: రేవంత్ రెడ్డి Vs మాగంటి గోపీనాథ్

తెలంగాణ అసెంబ్లీ రాబీల్లో తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు జంపైన మాగంటి గోపీనాథ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆసక్తికరమైన ఈ సంవాదంలో పార్టీలు మారే వారిని ఉద్దేశిం

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (17:28 IST)
తెలంగాణ అసెంబ్లీ రాబీల్లో తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు జంపైన మాగంటి గోపీనాథ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆసక్తికరమైన ఈ సంవాదంలో పార్టీలు మారే వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాగంటిని ఏకిపారేశారు. 
 
దీంతో రేవంత్ రెడ్డిని మాగంటి ప్రశ్నలతో సంధించారు. ఈ క్రమంలో ''ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు?'' అంటూ మాగంటి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, తనకు ఎన్టీఆర్ గురించి ఏమీ తెలియదని, కనీసం ఆయనను దగ్గర్నుంచి చూడను కూడా చూడలేదని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో కొత్త ఛాంబర్‌కు వెళ్లేటప్పుడు ముందుగా పెద్దమ్మగుడికి వెళ్లి ఆ తర్వాత ఛాంబర్‌లో అడుగుపెట్టావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఛాంబర్ లో అడుగుపెట్టేవాడివ'ని మాగంటి గోపీనాథ్ ఎత్తిపొడిచారు. 
 
దీనికి బదులుగా రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, 'నువ్వు పార్టీ ఫిరాయించినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ నుంచే వెళ్లావా?' అని సెటైర్ వేశారు. దీనికి మాగంటి సమాధానమిస్తూ, ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చానని చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments