Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి అసహనం.. హెడ్‌ఫోన్ విసిరేసి.. పోడియం వైపు దూసుకెళ్లారు!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (14:37 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి గురువారం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర అసహనానికి గురయ్యారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలంటూ రేవంత్ రెడ్డి పదేపదే చేసిన విజ్ఞప్తిని సభాపతి మధుసూదనాచారి ఏమాత్రం పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. 
 
తీవ్ర అసహనానికి గురైన రేవంత్ రెడ్డి.. ఆగ్రహంతో ఊగిపోతూ, హెడ్ ఫోన్‌ను విసిరేసి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ వెంటనే లంచ్ బ్రేక్ కోసమంటూ సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి అన్నం తిని రావడానికి మిగతా మిత్రులతో కలసి వెళ్ళారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments