Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ 8 నెలల్లో 150 గదుల గడీని నిర్మించుకున్నారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందంటే.. అది కేవలం 8 నెలలో 150 గదుల గడీని నిర్మించుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (18:48 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందంటే.. అది కేవలం 8 నెలలో  150 గదుల గడీని నిర్మించుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన ఎల్బీనగర్‌లోని పల్లవి గార్డెన్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
 
ఎనిమిది నెలల్లో 150 గదుల గడీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మించుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. దళితులు, మైనార్టీలు, రైతులు, వికలాంగులను కేసీఆర్‌ మోసం చేశారని రేవంత్‌ ఆరోపించారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆరే వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటుచేశారని అన్నారు. వికలాంగుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాననన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments