Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: రేవంత్ రెడ్డి

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (13:01 IST)
తెలంగాణ ప్రజలు ఒక్కటిగా పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
 
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేటు వద్ద గురువారం ఉదయం నిర్వహించిన సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
 
సకల జనుల సమ్మెలో పాల్గొని బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేరని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని రేవంత్ ప్రశ్నించారు. 
 
కార్మికులు గొంతెమ్మకు కావాల్సింది అడగడం లేదని, హక్కులు మాత్రమే అడుగుతున్నారని, సాధ్యం కానివి అడగడం లేదని, సింగరేణి నష్టాలకు జెన్‌కో చెల్లించకపోవడమే కారణమన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments