Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఠారెత్తిస్తున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ధరల వివరాలు విని భూమి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల భూ రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 
 
రాష్ట్రంలో సాగు భూముల మార్కెట్ విలువను ఏకంగా 50 శాతం, బీడు భూముల విలువను 35 శాతం మేరకు పెంచింది. అలాగే, బహుళ అంతస్తు భవనాల విలువను రూ.25 నుంచి 30 శాతం పెంచింది. ఈ పెంచిన ధరలు జనవరి 31వ తేదీ అర్థరాత్రి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
దీంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గతంలో ఉన్న మార్కెట్ విలువకు, ఇపుడు ప్రభుత్వం ప్రతిపాదించిన భూమి విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35 నుంచి 40 శాతానికి పైగానేవుంది. దీంతో భూములు లేదా అపార్ట్ భవనాలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments