Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఠారెత్తిస్తున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ధరల వివరాలు విని భూమి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల భూ రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 
 
రాష్ట్రంలో సాగు భూముల మార్కెట్ విలువను ఏకంగా 50 శాతం, బీడు భూముల విలువను 35 శాతం మేరకు పెంచింది. అలాగే, బహుళ అంతస్తు భవనాల విలువను రూ.25 నుంచి 30 శాతం పెంచింది. ఈ పెంచిన ధరలు జనవరి 31వ తేదీ అర్థరాత్రి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
దీంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గతంలో ఉన్న మార్కెట్ విలువకు, ఇపుడు ప్రభుత్వం ప్రతిపాదించిన భూమి విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35 నుంచి 40 శాతానికి పైగానేవుంది. దీంతో భూములు లేదా అపార్ట్ భవనాలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments