Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో విద్యార్థినితో గడుపుతూ అడ్డంగా బుక్కైన టీచర్.. అత్యాచారం కేసు నమోదు

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (13:28 IST)
పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి రాసలీలలు కొనసాగించిన ఉపాధ్యాయుడిపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు. అలాగే, అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 
 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నాగేశ్వరరావు అనే టీచర్ తాను పనిచేస్తున్న పాఠశాలకు చెందిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జీకి తీసుకొచ్చి రాసలీసలు కొనసాగిస్తుండగా, పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబం అక్కడకు చేరుకుని నాగేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమాయకురాలైన తమ కూతురుకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని ఆ ఫిర్యాదులో బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో నాగేశ్వరరావుపై అత్యాచారం ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments