Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీరావుకి తీవ్ర అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక...

ఈనాడు-ఈటీవీ గ్రూపు సంస్థల అధినేత, మీడియో మొఘల్ రామోజీరావు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు వెన్నునొప్పి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఐ

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (15:58 IST)
ఈనాడు-ఈటీవీ గ్రూపు సంస్థల అధినేత, మీడియో మొఘల్ రామోజీరావు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు వెన్నునొప్పి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఐతే మంగళవారం నాడు సమస్య మరీ తీవ్రం కావడంతో ఆయనను నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. 
 
వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన స్వల్పంగా ఆహారం కూడా తీసుకున్నట్లు వైద్యులు వివరించారు. కాగా రామోజీరావు అనారోగ్యం అనే వార్త బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments