Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ..ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (09:05 IST)
దిశ అత్యాచారం, హత్య ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

క్రైమ్ సీన్ మొదలు, పోలీసుల ఎంక్వైరీలో నిందితులు చెప్పిన విషయాల వరకు అన్నీ తెలుసుకునేందుకు స్వయంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పనిలో భాగంగా సోమవారం ఆయన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

దిశ కేసు గురించి మాట్లాడేందుకు ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్‌తో సమావేశం కావాలని వర్మ భావించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వరరావుతో కాసేపు ముచ్చటించి.. హైదరాబాద్ చేరుకున్నారు వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments