Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుపవనాలు బలహీనం.. తెలంగాణలో భారీ వర్షాలు లేవు..

మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:10 IST)
మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. దీంతో తెలంగాణలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నందున శనివారం నుంచి ఈ నెల 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ అధికారి వై.కె.రెడ్డి చెప్పారు. 
 
అయితే అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లుల నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని తెలిపారు. కానీ భారీ వర్ష సూచన లేదన్నారు. గురు, శుక్రవారాల్లో అత్యధికంగా నారాయణపేటలో 7, మొగుళ్లపల్లిలో 6, ధర్మసాగర్‌, దామెరగిద్ద, భీర్కూర్‌, కోటగిరి, వికారాబాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని రెడ్డి తెలిపారు. 
 
అయితే సెప్టెంబర్ ఆరు, ఏడు తేదీల్లో రాయ‌ల‌సీమ‌, తెలంగాణ ప్రాంతాల మీదుగా కొన‌సాగుతున్న‌ ఉప‌రిత‌ల ద్రోణి కారణంగా.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments