కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (12:30 IST)
Rahul Gandhi
తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం సందర్శించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపం, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
 
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లిలోని అంబటిపల్లి గ్రామం వద్ద ఉన్న బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ఇటీవల దెబ్బతిన్న బ్యారేజీని పరిశీలించారు. 
 
బ్యారేజీకి చెందిన కొన్ని పైర్లు మునిగిపోవడంతో కేంద్రం విచారణకు ఉన్నతస్థాయి బృందాన్ని పంపింది.  కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించిన రాహుల్ గాంధీ బ్యారేజీని ఏరియల్ సర్వే చేశారు.
 
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఇతర నేతలు రాహుల్ గాంధీ వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments