Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే అదానీకి చుక్కలు చూపిస్తాం.. రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (18:21 IST)
ములుగులో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ యాత్ర సాగుతోంది. ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌‌పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 
 
బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్‌‌ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని చెప్పారు. ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. 
 
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని రాహుల్ అన్నారు. అదానీ ఓవర్ ఇన్వాయిస్‌డ్ బొగ్గు దిగుమతుల వల్ల రూ.12,000 కోట్ల మేరకు ప్రజల జేబులు గుల్లయ్యాయని, అదానీకి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. 
 
ఆయన వెనుక ఏ శక్తి ఉందో అందరికీ తెలుసునని రాహుల్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అదానీ గ్రూప్‌పై దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments