Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘట్‌కేసర్‌లో రెడ్డి సింహగర్జన : మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

Webdunia
సోమవారం, 30 మే 2022 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్‌లో రెడ్డి గర్జన పేరుతో సింహగర్జన సభ జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అయితే, ఆయన ప్రసంగంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆగ్రహించిన సభికులు మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, మంత్రి కాన్వాయ్‌పై కుర్చీలు, చెప్పులు, మంచినీటి బాటిళ్లు, ఇతర సామాగ్రిని విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. భద్రతగా ఉన్న పోలీసులు మంత్రిని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments