Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ‘ప్రైవేటు’ సిబ్బందికి రూ. 2 వేలు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:42 IST)
కరోనాతో ప్రైవేటు పాఠశాలలు మూతపడి కొలువులు కోల్పోయిన వారికి నెలకు రూ.2 వేల చొప్పున నగదు సహాయం మంగళవారం నుంచి అందనుంది. నగదుతో పాటు, 25 కిలోల సన్న బియ్యం పొందేందుకు మొత్తం 1,24,704 మంది బోధన, బోధనేతర సిబ్బంది అర్హులుగా తేలారు. 
 
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం సాయంత్రం లెక్కలు తేల్చి ఆర్థిక, పౌరసరఫరాల శాఖకు జాబితాను అందజేసింది. ఈనెల 20-24 వరకు రూ.2 వేల చొప్పున నగదు సాయం దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈనెల 21-25 వరకు వారికి రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments