తెలంగాణలో త్వరలోనే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (09:45 IST)
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో త్వరలోనే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి.  తద్వారా పోస్టు పెయిడ్ విధానం నుంచి ప్రీపెయిడ్‌గా మారనుంది. దశల వారీగా ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  
 
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటి వరకు 22 వేల ప్రీపెయిడ్ మీటర్లను మాత్రమే బిగించారు. అయితే, ప్రీపెయిడ్‌తోపాటు సాధారణ రీడింగ్ కూడా తీస్తుండడంతో వినియోగదారులు రెండో దానినే ఎంచుకుంటున్నారు. 
 
దీంతో ప్రీపెయిడ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు, కొత్త ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు విద్యుత్ టారిఫ్‌లో రాయితీలు ఇవ్వాలని డిస్కంలు భావిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments