Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నం అదొదిలేశారు... బాలకృష్ణ మీద పడ్డారు... ఇంతకీ ఏంటా గొడవ...?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (15:40 IST)
పాతబస్తీలో తమ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడిన విషయాన్ని పొన్నం ప్రభాకర్ కాస్తంత పక్కన పెట్టేసి ఇపుడు తాజాగా హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ పైన టార్గెట్ పెట్టారు. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడాన్ని పొన్నం తప్పుబట్టారు. ఈ మేరకు పొన్నం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తెలంగాణ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారంటూ తన ఫిర్యాదులో ప్రశ్నించారు. బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురంకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఓటు వేశారో చూడాలని ఈసీని కోరారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఓటరుగా ఉన్న బాలయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments