Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేసేందుకు పొన్నాల పాట్లు!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (12:50 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దృష్టిసారించారు. ఇందులోభాగంగా గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆయన జీహెచ్ఎంసీ కాంగ్రెస్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమావేశాల్లో కీలక నేతల మధ్య ఉన్న అనైక్యత పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందని నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రధానంగా టీ-పీసీసీ చీఫ్ దృష్టి పెట్టారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ నేతలందరినీ ఓకే మార్గంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలను మొదలు పెట్టారు. 
 
కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న విషయాన్ని గ్రహించిన ఆయన పార్టీ కోసం పని చేసిన నేతలకు గ్రేటర్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మరి గ్రేటర్ ఎన్నికల్లో పొన్నాల అస్త్రాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments