క్వశ్చన్ పేపర్ లీక్.. పాలిటెక్నికల్ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (19:43 IST)
పాలిటెక్నికల్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపు‌లో బాగా వైరల్ కావడంతో తెలంగాణ సర్కారు ఆ పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు ఈనెల 15,16వ తేదీలలో నిర్వహించనున్నట్లు తెలియజేయడం జరిగింది. 
 
బాటసింగారంలోని స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఎగ్జామ్‌‌కు సంబంధించి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. దీంతో అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. 
 
ఇక స్వాతి ఇన్సిస్టిట్యూట్‌లో ఒక వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా బోర్డు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు ఈ వ్యవహారంపై ఆ కాలేజీపై, పోలీసులకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు స్వాతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీపై కేసు నమోదు చేయడం జరిగింది.  
 
ఇక ఈ క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది అనే విషయంపై చాలా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యాలు కూడా విచారించడం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Monalisa : కుంభమేళా భామ మోనాలిసా కథానాయికగా లైఫ్ చిత్రం ప్రారంభం

Nagarjuna: డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో శివ రీరిలీజ్ - చిరంజీవిలా చిరస్మరణీయం : వర్మ

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments