Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్‌పేటలో డ్రగ్స్ కలకలం.. టెక్కీలో లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా!

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:15 IST)
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో డ్రగ్స్ కలగలం చెలరేగింది. ముగ్గురు సభ్యుల ముఠాను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరు ఉపయోగించిన 2 కార్లు, బైకులను కూడా సీజ్ చేశారు.
 
భారతీయ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఈ వ్యవహారంలో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ పలువురు సినీ ప్రముఖులు అరెస్టు అయ్యారు. ఈ పరిస్థితుల్లో అమీర్‌పేటలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 
 
దీంతో నిఘా వేసిన పోలీసులు... ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఈ ముఠా నుంచి 105 గ్రాముల ఎండీఎం, 25 కొకైన్, 250 గ్రాముల గంజాయి, 4 గ్రామాల ఎల్సీడీ రకం మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 2 కార్లు, బైకులు సీజ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments