వరంగల్‌లో ప్రధాని పర్యటన.. భద్రకాళి అమ్మవారికి పూజలు

Webdunia
శనివారం, 8 జులై 2023 (11:05 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేర్దిన ప్రధాని హకీంపేట విమానాశ్రయంలో దిగారు. 
 
ఆపై శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వరంగల్ చేరుకున్న ప్రధాని భద్రకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
నగర పర్యటన సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీటిలో, వ్యాగన్ తయారీ, PVOC వంటి అనేక కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments