Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ రెడ్డికి షాక్- RRR పిల్‌కు నెంబర్ కేటాయించండి..

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (14:52 IST)
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో పలు అంశాలపై సీబీఐ, ఈడీ విచారణ జరపలేదని రఘురామ ఇటీవల పిల్ దాఖలు చేశారు. పలు అభ్యంతరాలను కారణంగా చూపుతూ హైకోర్టు కార్యాలయం ఆ పిల్‌ను అనుమతించని విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'రఘురామ పిల్‌కు నెంబర్ కేటాయించండి. పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉంది' అని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments