Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ను రాళ్లతో కొడతారు... ఓయూ జేఏసీ వార్నింగ్

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (18:02 IST)
సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి ప్రచారం చేసే అవకాశం వుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓయూ(ఉస్మానియా) జేఏసి మరోసారి మండిపడింది. పవన్ కళ్యాణ్ కనుక బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతు పలుకుతూ తన జనసేన పార్టీ ద్వారా ముందుకు వస్తే మాత్రం పవన్ కళ్యాణ్‌ని రాళ్లతో కొడతారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారనీ, మెదక్ లో జగ్గారెడ్డికి ప్రచారం చేస్తే ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కాగా దీనిపై భాజపాపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొత్తమ్మీద మెదక్ పార్లమెంటు స్థానంపై పోటీ రసకందాయంలో పడింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments