Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగిని రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు..

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (11:11 IST)
patient
నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్ట్రెచర్‌ ఉన్నా పట్టించుకోకుండా వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఓ రోగిని సొంత బంధువులే నేలపైకి ఈడ్చుకెళ్లిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మార్చి 31 సాయంత్రం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి నడవలేని స్థితిలో ఉన్నాడని అతని బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. 
 
అతన్ని రాత్రంతా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ వెలుపల కూర్చోబెట్టారు. మరుసటి రోజు ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టారు. అతనిని నమోదు చేయగానే, ఆసుపత్రి సిబ్బంది అతనికి రెండవ అంతస్తులో ఉన్న వైద్యుడిని చూడటానికి టోకెన్ ఇచ్చారు. 
 
అయితే, రెండవ అంతస్తుకు చేరుకోవడానికి, స్ట్రెచర్ లేదా వీల్ చైర్ అవసరం. కానీ అవి ఆస్పత్రిలో దక్కకపోవడంతో రెండు కాళ్లతో ఈడ్చుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments