Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్యాకేజీ

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:31 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజి కింద ఇచ్చే యోచన ప్రభుత్వం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజీ కింద ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. పీఆర్​సీ నివేదిక వచ్చిన తరువాత మధ్యంతర భృతి కాకుండా నేరుగా వేతన సవరణ అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆలోచన జరుగుతోందన్నారు. రైతు రుణమాఫీ హామీ అమలుపై 15 రోజుల్లో నిబంధనలు వెల్లడిస్తామని వివరించారు. నిరుద్యోగ భృతి అమలుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందని చెప్పారు. అవి సిద్ధమయ్యాక వివరాలు చెబుతామన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments