Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవాదాత సుధా రెడ్డి తన ఉదాత్తమైన మనసును చాటుకున్నారు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (21:49 IST)
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సేవాదాత, వ్యాపారవేత్త సుధా రెడ్డి మరోసారి తన ఉదాత్తమైన మనసును చాటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న 100 మంది క్యాన్సర్ బాధిత రోగుల కుటుంబాలకు అవసరైన వస్తువులు, ఆహార పదార్థాలతో కూడిన కేర్ కిట్‌లను ఆమె పంపిణీ చేశారు.

అనంతరం 70 మంది క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు బొమ్మలు, టిఫిన్ బాక్స్‌లు, స్టేషనరీ, దుప్పట్లను పంపిణీ చేశారు.

ఇటీవల జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పార్క్‌లేన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాథమిక అంశాలపై ఆమె 50 మంది నిరుపేద బాలికలకు వర్క్‌షాప్ నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments