గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కలకలం - 10 రోజుల లాక్డౌన్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి ఈ గూడెం గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ తేలింది. 
 
ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు జరిగిన పరీక్షల్లో అతని తల్లి, భార్యకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించింది. ఇదిలావుంటే, ఈ గ్రామంలో కరోనా కలకలం చెలరేగడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. అలాగే, గ్రామస్తులు కూడా స్వయంగా సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లోని చికిరి చికిరి సాంగ్ ..రహ్మాన్‌ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది : రామ్ చరణ్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments