Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మళ్లీ నుమాయిష్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (21:26 IST)
హైదరాబాదులో నుమాయిష్ నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభించడం ద్వారా ఈసారి ఎగ్జిబిషన్ ప్రారంభమైనా.. ప్రభుత్వ కఠిన ఆంక్షల కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది. 
 
ప్రస్తుతం తెలంగాణ సర్కారు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన కారణంగా మళ్లీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది.
 
ఈనెల 25 నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ పునఃప్రారంభం అవుతుందని ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది. కాగా, జనవరి 1వ తేదీన ప్రారంభమైన నుమాయిష్.. కోవిడ్‌ ఆంక్షల కారణంగా జనవరి 3వ తేదీ నుంచి మూసివేశారు. 
 
ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలిగించడంతో మళ్లీ నుమాయిష్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments