Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారికి వద్దకే కరోనా బూస్టర్ డోస్ : జీహెచ్ఎంసీ వెల్లడి

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (20:15 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రెండు డోసుల టీకాలు వేయించుకున్న వారికి బూస్టర్ డోస్‌లు వేస్తున్నారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 60 యేళ్లు పైబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే కరోనా బూస్టర్ టీకాలను వేయాలని నిర్ణయించింది. 
 
ఇలాంటి వారు వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి వరుస క్రమంలో నిలబడి టీకాలు వేసుకోవడం చాలా కష్టతరంగా మారింది. దీంతో కరోనా టీకాలతో పాటు బూస్టర్ డోస్‌లను 60 యేళ్ళు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే టీకాలు వేయాలని నిర్ణయించింది. 
 
దీర్ఘలాకి ఇబ్బందులు పడుతున్న వారు 040-21 11 11 11 అనే నంబరుకు ఫోన్ చేసి వివరాలు చెబితే చాలని, ఆరోగ్య కార్యకర్తలు ఇంటి వద్దకే వెళ్లి టీకాలు వేస్తారని చెప్పారు. జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments