Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధుల లేమి... మాంసం ముక్క కోసం తల్లడిల్లిపోతున్న ఖైదీలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (11:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కేంద్ర కారాగారాల్లో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు చికెన్, మటన్ బంద్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ జైళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టరుకు తెలంగాణ జైళ్ల శాఖ రూ.2 కోట్ల మేరకు బాకీ పడిందట. దీంతో ఈ సొమ్ము చెల్లిస్తే గానీ, తాను మాంసం సరఫరా చేయలేనని కాంట్రాక్టర్ మొండికేశారు. దీంతో ఈ రెండు జైళ్లలోని ఖైదీలు చికెన్, మటన్ ముక్కలేక తల్లడిల్లిపోతున్నారు. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది. 
 
ఈ రెండు జైళ్ల నిర్వహణకు నిధుల లేమి ఉత్పన్నమైంది. దీంతో రెండు వారాలుగా ఖైదీలకు చికెన్, మటన్ నిలిపివేశారు. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ.2 కోట్ల మేరకు బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఖైదీలకు మొదటి ఆదివారం మటన్, మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. ఇపుడు నిధుల లేమితో జైళ్లలో మాంసాహారాన్ని నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments