Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువు భర్త గొంతు నులిమి చంపేశాడు.. కారణం గొడవలే?

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (17:22 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు వరకట్నం వేధింపుల తోనూ, వివాహేతర సంబంధాలతోనూ మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాల్సిందిపోయి.. వారి మధ్య తలెత్తే గొడవలు ఏకంగా హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో నవవధువు హత్యకు గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో నవ వధువు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. భర్త గంగాధర్‌ భార్య గొంతు నులిమి చంపేసినట్లు వెల్లడించారు. ఇందుకు భార్యాభర్తల మధ్య ఏర్పడిన ఘర్షణే కారణమని తేలింది. 
 
భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా కోపంతో రగిలిపోయిన గంగాధర్‌.. భార్య మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు క్రేజ్ తగ్గిపోయినట్టేనా?

విశ్వం షూట్ లో ఫిజికల్ గా చాలెంజ్ లు ఎదుర్కొన్నా : కావ్యథాపర్

కొండా సురేఖపై విరుచుకుపడిన తెలుగు చిత్రపరిశ్రమ...

కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ ఆకట్టుకుంది : పరుచూరి వెంకటేశ్వరరావు

పవన్ గారూ.. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ఇవ్వండి : షాయాజీ షిండే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments