Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కొత్త కరోనా వేరియంట్.. పేరు బీఏ 2.75గా నామకరణం

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (11:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త వైరస్ వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, మరో పది దేశాల్లో కూడా ఈ తరహా వైరస్ ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ వైరస్‌కు బీఏ 2.75గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ప్లీషాన్ వెల్లడించారు. ఈ సబ్ వేరియంట్‌ను తెలంగాణాతో పాటు మొత్తం పది రాష్ట్రాల్లో గుర్తించామని ఆయన వెల్లడించరు. ఈ మేరకు టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీప్లాన్ ట్వీట్ చేశారు. 
 
కాగా, భారత్‌లో ఈ తరహా సబ్ వేరియంట్ కేసులు జూలై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, వెస్ట్ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో ఒక్కొక్కటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్నాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణాలో రెండు కలిపి మొత్తం 69 కేసులు వెలుగు చూసినట్టు ఆయన వివరించారు. ఇది రాబోయే కరోనా ట్రెండ్‌కు హెచ్చరికలాంటిదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments