Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్: ఫుడ్‌ పాయిజన్‌.. 80మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (15:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.
 
జిల్లాలోని భీమ్‌గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో సోమవారం రాత్రి భోజనం చేశాక వాంతులు, కడుపునొప్పితో పలువురు విద్యార్థినులు ఫుడ్‌ పాయిజన్‌గా మారినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
 
మొత్తం 78 మంది విద్యార్థులు భీమ్‌గల్, నిజామాబాద్‌లోని ఆసుపత్రులలో చేరారని, ఇది తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ కేసు అని అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments