Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్: ఫుడ్‌ పాయిజన్‌.. 80మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (15:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.
 
జిల్లాలోని భీమ్‌గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో సోమవారం రాత్రి భోజనం చేశాక వాంతులు, కడుపునొప్పితో పలువురు విద్యార్థినులు ఫుడ్‌ పాయిజన్‌గా మారినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
 
మొత్తం 78 మంది విద్యార్థులు భీమ్‌గల్, నిజామాబాద్‌లోని ఆసుపత్రులలో చేరారని, ఇది తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ కేసు అని అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments