Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో నరసింహన్ : హైదరాబాద్‌ అధికారాలపైనే మంతనాలా?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (10:04 IST)
దేశ రాజధాని ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ బిజీబిజీగా గడుపుతున్నారు. తన తొలి రోజు పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్‌లతో ఆయన సమావేశమై చర్చలు జరిపారు. ఈ భేటీల్లో ప్రధానంగా హైదరాబాద్‌లో తన అధికారాలపైనే నరసింహన్ మంతనాలు సాగించినట్టుగా చెపుతున్నారు. 
 
ముఖ్యంగా.. తెలంగాణలో పరిస్థితులు, హైదరాబాద్‌లో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో కల్పించిన అంశాలపై ఆయన సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. రెండో రోజైన గురువారం షెడ్యూల్‌లో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆయన కలుసుకోనున్నారు. ఈ భేటీ తర్వాత పరిస్థితిలో స్పష్టత ఏర్పడొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments