Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 యేళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (11:20 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 యేళ్లుగా ముస్లిం ప్రజలను అన్ని పార్టీల నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తరతరాలుగా ముస్లిం ప్రజలను బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం రాజకీయ పార్టీలకు ఏమాత్రం నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులస్తులే ఉండాలనే భావన ఉందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయాలకు నచ్చదన్నారు. 
 
ముఖ్యంగా, మహత్మా గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని.. గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని నరేంద్ర మోడీని అసదుద్దీన్ ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాలు నిర్మిస్తున్నారని, ఈ చిత్రాన్ని భారత్‌‍లో మీరు నిషేధం విధిస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments