70 యేళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (11:20 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 యేళ్లుగా ముస్లిం ప్రజలను అన్ని పార్టీల నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తరతరాలుగా ముస్లిం ప్రజలను బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం రాజకీయ పార్టీలకు ఏమాత్రం నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులస్తులే ఉండాలనే భావన ఉందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయాలకు నచ్చదన్నారు. 
 
ముఖ్యంగా, మహత్మా గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని.. గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని నరేంద్ర మోడీని అసదుద్దీన్ ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాలు నిర్మిస్తున్నారని, ఈ చిత్రాన్ని భారత్‌‍లో మీరు నిషేధం విధిస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments