Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముసద్దీన్ లాల్ జ్యుయలరీ 370 కిలోల బంగారం లెక్కేంటి? పారిపోయిన ఓనర్ గుప్తా

నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంద

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (20:46 IST)
నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంది వచ్చి బంగారం కొనుక్కుని వెళ్లిపోయారట. మొత్తం 370 కిలలో బంగారం, వజ్రాలు అమ్ముడు పోయినట్లు లెక్కలు చూపించారు. ఐతే ఇవన్నీ గాలి లెక్కలని అధికారులు తేల్చారు. 
 
అసలు ఆ రోజు జరిగిన వ్యాపారం ఎంతో చూపించే సీసీ ఫుటేజ్ పరిశీలించాలని ఆ వీడియో టేపులను ఇవ్వమంటే అవి కూడా మార్చేసినట్లు తెలిసింది. ఆ రోజు సీసీ కెమేరాలను ఆపేసినట్లు కనుగొన్నారు. దీనితో ఆ షాపుకు ఎదురుగా ఉన్న షాపు సీసీ ఫుటేజ్ లను పరిశీలించి ముసద్దీన్ లాల్ నగల దుకాణం చేసిన గోల్‌మాల్ ఏంటో విప్పాలని అధికారులు సమాయత్తమయ్యారు. మరోవైపు షాపు యజమాని గుప్తా, ఆయన కుమారుడు పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments