Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి.. ఓటమిని అంగీకరించారా?

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (11:31 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో అమిత ఉత్కంఠతను రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రౌండ్ రౌండ్‌కు సరళి మారిపోతుంది. ఇప్పటివరకు వెల్లడైన నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, అధికార తెరాస నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటే వెనుకబడివున్నారు. దీంతో ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సివుండగా, ఇప్పటివరకు నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తికాగానే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. రెండో రౌండ్ పూర్తికాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి పాల్వాయి స్రవంతి ఇంటికి వెళ్లిపోయారు. ఇపుడు బీజేపీ అభ్యర్థి కూడా వెళ్లిపోవడంతో వీరిద్దరూ ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే తమ ఓటమిని అంగీకరించినట్టు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments