సమతాస్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసం ఒక్కసారిగా రూ.50 పెంపు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (07:13 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించాలని భావించే పర్యాటకుల నుంచి నామమాత్రపు ప్రవేశ రుసుంను వసూలు చేస్తూ వచ్చారు. అయితే, ఇపుడు ఈ రుసుంను భారీగా పెంచేశారు. 
 
ప్రస్తుతం ఇక్కడ పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా వసూలు చేసేవారు. ఇపుడు దీన్ని రూ.200, రూ.125 చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సమతామూర్తి కేంద్రాన్ని తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. బుధవారం సెలువు ప్రకటించడంతో ఆ రోజు మాత్రం అనుమతి లేదు. 
 
మరోవైపు, ఈ కేంద్రంలో ప్రధాన ఆకర్షణ అయిన డెనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శించనున్నారు. లీలానీరాజనం పేరుతో నిర్వహించే ఈ వాటర్ ఫౌంట్ షోను మధ్యాహ్నం 1, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments