Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత్కుపల్లి తెదేపాకు షాకిస్తారా...? కేసీఆర్‌తో మంతనాలేంటి?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వే

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (21:41 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వేరే కారణం వుందని తెదేపా శ్రేణులు చెపుతున్నాయి. మోత్కుపల్లి కేవలం తన కుమార్తె పెళ్లి పత్రికను ఇచ్చేందుకే వెళ్లారని అంటున్నాయి. కానీ నరసింహులు మాత్రం నోరు మెదపడం లేదు.
 
కొంతకాలంగా ఆయనకు గవర్నర్ పోస్టు లభిస్తుందని వేచి చూసి, తెదేపాతో విసిగిపోయి తెరాస గూటికి వెళ్లాలనే ఆలోచనలో వున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లి నిజంగా పార్టీ మారుతారా లేదంటే అంతా ఊహాగానాలకే పరిమితమవుతుందా చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments