Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో నిజాం నవాబు కేసీఆర్ : మోత్కుపల్లి

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (12:03 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు విరుచుకపడ్డారు. నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు ఇపుడు కేసీఆర్ రూపంలో తెలంగాణా రాష్ట్రంలో బతికొచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన ఘనత ఒక్క కేసీఆర్‌దేనని, ఇపుడు కేసీఆర్ కూడా నిజాం నవాబు తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 
 
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించకుండా నిరంకుశ ధోరణితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్లీనరీ ద్వారా వారికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments