Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలు

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (11:57 IST)
తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు పలకరించనున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా.. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో కూడా రుతుపవనాల ప్రభావం కనిపించనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
మరోవైపు.. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 
 
ఈ రుతుపవనాల ప్రభావంతో.. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తయి విడుదలకు సిద్ధ‌మైన 6జర్నీ

ఆకట్టుకుంటున్న మంగంపేట ఫస్ట్ లుక్, విజువల్ ట్రీట్‌గా గ్లింప్స్

సాయి దుర్ఘ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి ఫిక్స్

వరద బాధితులకు బాటిళ్లు, ఆహారాన్ని పంపిణీ చేసిన.విజయదేవర కొండ అభిమానులు

పిల్లలతో హాయిగా చూడతగ్గ చిత్రం 35-చిన్న కథ కాదు రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

బెల్లం టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

చింతపండు పేస్ట్‌తో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ఏంటి లాభం?

శరదృతువు వచ్చింది .. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆనందం పంచుతుంది

ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వద్దండోయ్.. తాజా పండ్ల రసాలే ముద్దు

తర్వాతి కథనం
Show comments