దేశంలో మంకీపాక్స్.. అలెర్ట్ అయిన తెలంగాణ

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:23 IST)
దేశంలో మంకీపాక్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో శనివారం(ఈరోజు ) నుంచి మంకీపాక్స్ టెస్టులు చేయనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
 
ఇక్కడ సేకరించిన శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మంకీపాక్స్ 50 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

తర్వాతి కథనం
Show comments