Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో స్పీకర్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే సీతక్క

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:15 IST)
అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క  మండిపడింది. సభలో గ్రామపంచాయతీల గురించి పలు ప్రశ్నలను ఎమ్మెల్యే సీతక్క లేవదీసింది. అలాగే ఆమె మాట్లాడుతూ గ్రామాలకు ఇచ్చే నిధులు సరిపోతున్నాయా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అన్నారు. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ 'గ్రామ పంచాయితీ సమస్యలపై మాట్లాడితే సర్కార్‌కు ఎందుకంత ఉలిక్కిపాటు.. మేం మాట్లాడితే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ అంత మేధావులం కాదు... ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా` అంటూ ప్రశ్నించారు. తాను కేవలం ప్రశ్నలే అడిగానని.. రాజకీయం మాట్లాడడం లేదని అన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె డీవీయేట్ అవుతున్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. మాట్లాడే భాష సరి కాదని.. ప్రశ్నకే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments