Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండ్రిన్ గుళికలను టీ పోడిగా భావించి వేసింది.. అంతే మహిళ మృతి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (12:22 IST)
ఓ టీ మహిళ ప్రాణం తీసింది. ఉదయం టీ తాగతుండగా ఆ మహిళ ప్రాణం పోయింది. ఈ ఘటన బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం నెలకొంది. విషం కలిసిన టీ తాగి మహిళ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
అంజమ్మ అనే మహిళ ఇవాళ ఉదయం టీ తయారు చేస్తున్న సందర్భంగా.. ఎండ్రిన్ గుళికలను టీ పోడిగా భావించి అందులో వేసింది. ఆ టీ సేవించిన కాసేపటికే అంజమ్మ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments