Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్సింగ్ దిస్ కిడ్' : మంత్రి కేటీఆర్ భావోద్వేగ పోస్ట్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (11:27 IST)
అమెరికాలో చదువుకుంటున్న తన కుమారుడు హిమాన్షు గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. హమాన్షు ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. "మిస్సింగ్ దిస్ కిడ్" అంటూ తన కుమారుడితో కలిసివున్న ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేసారు. దీన్ని చూసిన నెటిజన్లు ఇపుడు బెంగగా ఉన్నా తర్వాత కుమారుడి విజయాలకు గుర్విస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఉన్నత చదువుల కోసం హిమాన్షు అమెరికాకు వెళ్లిన విషయం తెల్సిందే. గచ్చిబౌలిలోని ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ అనంతరం హిమాన్షు ఈ ఆగస్టు నెలలో అమెరికాకు వెళ్లాడు. ఆయన వెంట కేటీఆర్, శైలిమ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments