Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్సింగ్ దిస్ కిడ్' : మంత్రి కేటీఆర్ భావోద్వేగ పోస్ట్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (11:27 IST)
అమెరికాలో చదువుకుంటున్న తన కుమారుడు హిమాన్షు గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. హమాన్షు ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. "మిస్సింగ్ దిస్ కిడ్" అంటూ తన కుమారుడితో కలిసివున్న ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేసారు. దీన్ని చూసిన నెటిజన్లు ఇపుడు బెంగగా ఉన్నా తర్వాత కుమారుడి విజయాలకు గుర్విస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఉన్నత చదువుల కోసం హిమాన్షు అమెరికాకు వెళ్లిన విషయం తెల్సిందే. గచ్చిబౌలిలోని ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ అనంతరం హిమాన్షు ఈ ఆగస్టు నెలలో అమెరికాకు వెళ్లాడు. ఆయన వెంట కేటీఆర్, శైలిమ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments