Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడ పరువు హత్య... నిందితుల ఆచూకి చెప్పినవారికి పారితోషికం...

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (19:26 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన వారు నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్, సెల్ : 94407 95600/ డి.ఎస్.పి. మిర్యాలగూడ శ్రీనివాస్, సెల్ : 94407 95636 నెంబర్లకు సమాచారం ఇవ్వలసిందిగా జిల్లా ఎస్పీ రంగనాధ్ కోరారు. 
 
ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం పోలీస్ శాఖ తరపున అందచేస్తామని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఈ పరువు హత్యకు సంబంధించి నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. నిందితుల ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments