Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్య నాదెళ్లతో సమావేశం.. బిర్యానీ, వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం..

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (21:05 IST)
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) శుక్రవారం హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమై వ్యాపారం, హైదరాబాద్ బిర్యానీపై చర్చించారు. వ్యాపారాలు, బిర్యానీల గురించి మాట్లాడుకున్నామని మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సత్యనాదెళ్లను కలుసుకునే రోజు శుభారంభం.. వ్యాపారంతో పాటు బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో నాల్గవ క్లౌడ్ రీజియన్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల సత్య నాదెళ్ల ప్రకటించారు.
 
కాగా అంతకుముందు గురువారం నాడు సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. "ఈ సమావేశానికి ధన్యవాదాలు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉంది. డిజిటల్ ఇండియా విజన్‌ని గ్రహించి, భారతదేశానికి వెలుగుగా మారడంలో సహాయపడటానికి మేము ఎదురుచూస్తున్నాం." అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments