Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడ్‌నైట్ బిర్యానీ విత్ మసాలా... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (12:38 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన ఓ వ్యక్తి తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేసి బిర్యానీ దుకాణాల సమయంపై ఆరా తీశాడు. అంటే హైదరాబాద్ నగరంలో బిర్యానీ దుకాణాలను రాత్రి ఎన్నికల గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి చాలా ఓపిగ్గా సమాధానమిచ్చారు. రాత్రి 11 గంటల వరకు బిర్యానీ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ హైదరాబాద్ నగర పౌరుడికి మంత్రి బదులిచ్చాడు. 
 
అయితే, చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి, ఎంఐఎం నేతలు ఇటీవలి నగర పోలీసు కమిషనర్‌ను కలిసి, అర్థరాత్రి  ఒంటి గంట వరకు బిర్యానీ రెస్టారెంట్లు తెరిచి ఉంచడానికి అనుమతించాలని కోరారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నగర పోలీసు కమిషనర్ అందుకు అంగీకరించారని, రెండు రోజుల్లో పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిసింది. దీంతో పాతబస్తీలోని స్థానిక వ్యాపార యజమానులు తెలంగాణ ప్రభుత్వానికి, నగర పోలీసు కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments