Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావులోనూ వీడని స్నేహబంధం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:42 IST)
వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు. అలాగా చావులోనూ వారిద్దరూ ఒకటిగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన దుండిగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు కన్నుమూశారు.
 
దుండిగల్‌ పరిధిలోని బౌరంపేట్‌లో ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ బైకు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
మృతులను సూరారం ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ రెడ్డి, సైనిరెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments