Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదక్ ట్రైన్ యాక్సిడెంట్ : తరుణ్, వైష్ణవి కన్నుమూత

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (10:37 IST)
మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఇద్దరు విద్యార్థులు తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం చిన్నారి తరుణ్ మృతి చెందగా, మంగళవారం తెల్లవారుజామున 11 ఏళ్ల వైష్ణవి తుది శ్వాస విడిచినట్లు ఆ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. 
 
తరుణ్ తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి శరీరం వైద్యానికి సహకరించలేదు. అలాగే చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని సోమవారమే వైద్యులు ప్రకటించగా, మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదచాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాసాయిపేట రైలు ప్రమాద మృతుల సంఖ్య 18కు చేరింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments